నాకు గర్వకారణంగా ఉంది: కేటీఆర్ - trs working president
ఈ రోజు చాలా ఆనందం, సంతోషంగా ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఫ్లోరైడ్తో బాధపడుతున్న నల్గొండకు సురక్షితమైన తాగునీరు అందించడం గర్వకారణంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మిషన్ భగీరథ అధికారుల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు.
![నాకు గర్వకారణంగా ఉంది: కేటీఆర్ ktr tweet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6244429-thumbnail-3x2-ktr.jpg)
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, మిషన్ భగీరథ అధికారుల అంకితభావంతో ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ రోజు చాలా ఆనందంగా ఉందన్నారు. ఫ్లోరైడ్తో బాధపడుతున్న నల్గొండకు తాగునీరు అందించడం గర్వకారణంగా ఉందని తెలిపారు. తాగు నీరు సమస్య ఎందుర్కొంటున్న తెలంగాణ ప్రజలకు పరిష్కారం చూపించామన్నారు.