తెలంగాణ

telangana

By

Published : Nov 16, 2019, 8:30 PM IST

ETV Bharat / state

రాష్ట్రస్థాయి క్రీడలను ప్రారంభించిన గుత్తా

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో 6వ రాష్ట్ర స్థాయి క్రీడలను శాసనమండలి ఛైర్మన్​ గుత్తాసుఖేందర్​ రెడ్డి ప్రారంభించారు.

రాష్ట్రస్థాయి క్రీడలను ప్రారంభించిన గుత్తా

ఆటలతో మానసిక ఉల్లాసం వస్తుందని శాసన మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​లోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో 6వ రాష్ట్ర స్థాయి క్రీడలను ఆయన ప్రారంభించారు. క్రీడా జ్యోతి వెలిగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య పాల్గొన్నారు. మండలి ఛైర్మన్​, ఎమ్మెల్యే క్రీడాకారులతో కలిసి కాసేపు వాలీబాల్​ ఆడారు.

రాష్ట్రస్థాయి క్రీడలను ప్రారంభించిన గుత్తా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details