తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2019, 3:56 PM IST

ETV Bharat / state

భాజపా నేతల గాంధీ సంకల్ప యాత్ర

నల్గొండ జిల్లా కేంద్రంలో భాజపా నేతలు గాంధీ సంకల్ప యాత్ర చేపట్టారు . వివిధ కాలనీల్లో తిరుగుతూ మహాత్ముడి ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు.

భాజపా నేతల గాంధీ సంకల్ప యాత్ర

భాజపా నేతల గాంధీ సంకల్ప యాత్ర
మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చేపట్టిన సంకల్ప యాత్రను ఇవాళ నల్గొండలోని పానగల్ ఛాయ సోమేశ్వర ఆలయం నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ శ్రీ గడ్డం వివేక్ హాజరయ్యారు. పట్టణంలోని వివిధ కాలనీల్లో తిరుగుతూ గాంధీ ఆశయాలు, సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ పాదయాత్రలో జిల్లా భాజపా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details