నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంకటరమణ రైస్ మిల్లులో బాల పనిచేస్తున్నాడు. మిల్లు సమీపంలోని విద్యుత్ కేంద్రం వద్ద తీగలను సరిచేస్తుండగా.. షాక్కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స కోసం కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటం వల్ల హైదరాబాద్కు తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తికి తీవ్రగాయాలు - కొల్లాపూర్
విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలైన ఘటన నాగర్కర్నూల్ జిల్లా సింగోటంలో చోటుచేసుకుంది. బాధితుడిని చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

వ్యక్తికి తీవ్రగాయాలు
వ్యక్తికి తీవ్రగాయాలు
ఇవీ చూడండి: పులిచింతల వద్ద పర్యటక సందడి