తెలంగాణ

telangana

ETV Bharat / state

కవులు, కాళాకారులకు అండగా ఉంటా..: ఎమ్మెల్యే జనార్దన్​రెడ్డి - తాధిక గ్రంథకర్త, సాహిత్య కళానిధి డా. కపిలవాయి లింగమూర్తి

కవులు, కళాకారులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి అన్నారు. నాగర్​కర్నూల్​లో నిర్వహించిన సాహిత్య సమాలోచన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

sahitya samalochana held in nagarkurnool district
కవులు, కాళాకారులకు అండగా ఉంటా..: ఎమ్మెల్యే జనార్దన్​రెడ్డి

By

Published : Dec 25, 2019, 12:39 AM IST

శతాధిక గ్రంథకర్త, సాహిత్య కళానిధి డా. కపిలవాయి లింగమూర్తి లాంటి మహానుబావులు జీవించిన కాలంలో తాను ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి అన్నారు. నాగర్​కర్నూర్​లో రాష్ట్ర సాహిత్య అకాడమీ, నెల పొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక సంయుక్తంగా నిర్వహించిన సాహిత్య సమాలోచన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కవులు కళాకారులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా తనవంతు సాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్​ నందిని సిద్దారెడ్డి పాల్గొన్నారు.

కవులు, కాళాకారులకు అండగా ఉంటా..: ఎమ్మెల్యే జనార్దన్​రెడ్డి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details