తెలంగాణ

telangana

ETV Bharat / state

తాళమేస్తే ఖతమే... ఒకేరోజు ఎనిమిది ఇళ్లలో చోరీలు - robbaries in nagarkarnool

నాగర్​ కర్నూల్​ జిల్లాలోని పలు చోట్ల ఒకేరోజు వరస దొంగతనాలు చోటుచేసుకున్నాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడినట్టు పోలీసులు చెప్తున్నారు.

నాగర్​ కర్నూల్​లో ఒకే రోజు వరుస దొంగతనాలు

By

Published : Nov 8, 2019, 6:20 PM IST

నాగర్​ కర్నూల్​లో ఒకే రోజు వరుస దొంగతనాలు

నాగర్​ కర్నూల్​ జిల్లాలోని నిన్న ఒక్క రోజులోనే తాళాలు వేసి ఉన్న 8 ఇళ్లలో వరుస దొంగతనాలు జరిగాయి. మూడు ఇళ్లలో దాదాపుగా 13తులాల బంగారం, 25 వేల రూపాయల నగదు చోరీకి గురైనట్టు పోలీసులు తెలిపారు.

అందరూ ఇళ్లకు తిరిగి రాకపోవడంతో ఎంత సొమ్ము పోయిందన్న విషయం తేలాల్సి ఉందని అన్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఒకప్పటి సర్పంచ్... ఇప్పుడు దొంగగా ఎందుకు మారాడు?

ABOUT THE AUTHOR

...view details