నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మే 6న జరగబోయే మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలకు గ్రామాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తెరాస ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు గెలిపించాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ వచ్చేలా చూసుకుంటామని హామీలు గుప్పిస్తున్నారు.
ప్రాదేశిక ఎన్నికలకు జోరుగా ప్రచారం
నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మే 6న జరిగే పోలింగ్లో తమకు ఓటేసి గెలిపించాలని తెరాస అభ్యర్థులు ఓటర్లను కోరుకున్నారు.
ఎన్నికల ప్రచారం చేస్తున్న తెరాస అభ్యర్థులు