నాగర్కర్నూల్లో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం
పలు వార్డులల్లో తిరుగుతూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని కోరారు.
నాగర్కర్నూల్లో ఎమ్మెల్యే ఇంటింటిం ప్రచారం
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని ఈదమ్మ దేవాలయం, సీతారామ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్డులల్లో తిరుగుతూ తెరాసను గెలిపించాల్సిందిగా కోరారు.