తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగర్​కర్నూల్​లో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం

పలు వార్డులల్లో తిరుగుతూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని కోరారు.

By

Published : Jan 13, 2020, 3:16 PM IST

mla janardhan reddy pracharam at nagarkurnool
నాగర్​కర్నూల్​లో ఎమ్మెల్యే ఇంటింటిం ప్రచారం

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని ఈదమ్మ దేవాలయం, సీతారామ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వార్డులల్లో తిరుగుతూ తెరాసను గెలిపించాల్సిందిగా కోరారు.

నాగర్​కర్నూల్​లో ఎమ్మెల్యే ఇంటింటిం ప్రచారం
ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సత్వరమే వాటిని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details