తెలంగాణ

telangana

By

Published : Dec 20, 2019, 9:35 AM IST

Updated : Dec 20, 2019, 12:00 PM IST

ETV Bharat / state

'పౌరసత్వ బిల్లును బేషరతుగా ఉపసంహరించుకోవాలి'

పౌరసత్వ బిల్లును బేషరతుగా ఉభయసభల్లో ఉపసంహరించాలంటూ నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు ధర్నాకు దిగాయి.

left parties demand central government to with draw national register of citizenship bill
నాగర్​కర్నూల్​లో ఎన్​ఆర్​సీ బిల్లును వ్యతిరేకిస్తూ వామపక్షాల ధర్నా

పౌరసత్వ బిల్లును బేషరతుగా ఉపసంహరించుకోవాలి

పౌరసత్వ సవరణ బిల్లుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బిల్లును ఉభయ సభల్లో ఉపసంహరించాలంటూ నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రంలో వామపక్షాలు ఆందోళనకు దిగాయి.

మోదీ సర్కార్​ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇలాంటి బిల్లు ప్రవేశపెట్టిందని వామపక్ష నేతలు ఆరోపించాయి. ముస్లింలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. లౌకిక రాజ్యంలో భాజపా ప్రభుత్వం చిచ్చు పెడుతోందని మండిపడ్డారు.

Last Updated : Dec 20, 2019, 12:00 PM IST

For All Latest Updates

TAGGED:

nrc bill

ABOUT THE AUTHOR

...view details