తెలంగాణ

telangana

ETV Bharat / state

సంయుక్త కలెక్టర్​ ఆధ్వర్యంలో సామగ్రి పంపిణి

నాగర్​కర్నూల్​ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్​ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని పంపిణి చేశారు. సంయుక్త కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి పరిశీలించారు.

By

Published : Apr 10, 2019, 10:33 PM IST

సంయుక్త కలెక్టర్​ ఆధ్వర్యంలో సామగ్రి పంపిణి

నాగర్​కర్నూల్​ జిల్లా నెల్లికొండా వ్యవసాయ మార్కెట్​ వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను సంయుక్త కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి పరిశీలించారు. 259 పోలింగ్​ కేంద్రాలకు అవసరమైన సామగ్రిని, 45 బస్సులను అందుబాటులో ఉంచారు. అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 1,240 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. లోక్​సభ సాధారణ ఎన్నికల పరిశీలకులు దినేశ్​ప్రసాద్ కూడా ఈ ప్రక్రియను​ పర్యవేక్షించారు.

సంయుక్త కలెక్టర్​ ఆధ్వర్యంలో సామగ్రి పంపిణి

ABOUT THE AUTHOR

...view details