నాగర్కర్నూల్ జిల్లా నెల్లికొండా వ్యవసాయ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. 259 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సామగ్రిని, 45 బస్సులను అందుబాటులో ఉంచారు. అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 1,240 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. లోక్సభ సాధారణ ఎన్నికల పరిశీలకులు దినేశ్ప్రసాద్ కూడా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.
సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో సామగ్రి పంపిణి
నాగర్కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని పంపిణి చేశారు. సంయుక్త కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు.
సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో సామగ్రి పంపిణి