నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న శ్మశాన వాటికను కొందరు ధ్వంసం చేశారు. ఈ విషయంపై సర్పంచ్ వెంకటస్వామి ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.
శ్మశాన వాటిక ధ్వంసం.. వైరమే కారణం.? - cemetery destroy NEWS
కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న శ్మశాన వాటికను కొందరు ధ్వంసం చేశారు. గ్రామంలోని ఇరు వర్గాల మధ్య వైరమే దీనికి కారణమని సర్పంచ్ ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.
![శ్మశాన వాటిక ధ్వంసం.. వైరమే కారణం.? destroy the cemetery under construction in Ankiravupalli village in Kolhapur zone](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10036484-586-10036484-1609157281456.jpg)
స్మశాన వాటిక ధ్వంసం.. వైరమే కారణం.?
గ్రామస్థులందరి సహకారంతో శ్మశాన వాటికని నిర్మించాలని ఎంపీడీవో శర్మ సూచించారు. ఈ సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులతో చర్చిస్తానని తెలిపారు. గ్రామంలోని వైరాల వల్ల అభివృద్ధి పథకాలు కుంటుపడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష