రైతులకు మద్దతు ధర కల్పించడమే లక్ష్యం: ప్రభుత్వ విప్
రైతులకు మద్దతు ధర కల్పించడమే లక్ష్యం: ప్రభుత్వ విప్ - ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
నాగర్ కర్నూల్లో పత్తి కొనుగోలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు రైతులకు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
![రైతులకు మద్దతు ధర కల్పించడమే లక్ష్యం: ప్రభుత్వ విప్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4870408-thumbnail-3x2-vip.jpg)
రైతులకు మద్దతు ధర కల్పించడమే లక్ష్యం: ప్రభుత్వ విప్