తెలంగాణ

telangana

ETV Bharat / state

తహసీల్దార్లకు దస్త్రాల అప్పగింత - తహసీల్దార్ లకు దస్త్రాల అప్పగింత

ప్రభుత్వ ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాలలో వీఆర్ఓలు తమ వద్ద ఉన్న దస్త్రాలను ఎమ్మార్వోలకు అందజేశారు.

జిల్లాలో తహసీల్దార్ లకు దస్త్రాల అప్పగింత
జిల్లాలో తహసీల్దార్ లకు దస్త్రాల అప్పగింత

By

Published : Sep 7, 2020, 5:55 PM IST

నాగర్ కర్నూల్ జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో వీఆర్ఓలు దస్త్రాలను అప్పగించారు. తహసీల్దార్ల నుంచి దస్త్రాల వివరాల సమగ్ర నివేదిక కలెక్టర్లు సేకరించి సాయంత్రం 5 గంటల వరకు సీఎస్ కు అప్పజెప్పాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నాగర్ కర్నూల్ జిల్లాలో వీఆర్వో వ్యవస్థలో మొత్తం 226 మందికి గాను 183 మంది తమ విధులను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలలో వీఆర్ఓలు దస్త్రాలను అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details