తెలంగాణ

telangana

By

Published : Nov 9, 2019, 8:07 PM IST

ETV Bharat / state

కల్వకుర్తిలో అఖిలపక్ష నేతల ముందస్తు అరెస్టు

నాగర్ ​కర్నూల్​ జిల్లా కల్వకుర్తిలో ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్​ ట్యాంక్​బండ్​ వద్ద నిర్వహిస్తున్న మిలియన్​ మార్చ్​కు వెళ్లకుండా అదుపులోకి తీసుకున్నారు.

కల్వకుర్తిలో అఖిలపక్ష నేతల ముందస్తు అరెస్టు

కల్వకుర్తిలో అఖిలపక్ష నేతల ముందస్తు అరెస్టు
నాగర్​ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ , భాజపా, సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా జేఏసీ పిలుపు మేరకు హైదరాబాద్​లోని ట్యాంక్​బండ్ వద్ద చేపట్టిన మిలియన్ మార్చ్​కు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details