అదనపు న్యాయస్థానాల ద్వారా కేసులు సత్వరమే పరిష్కారమవుతాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలో 3 అదనపు జూనియర్ సివిల్ కోర్టులను జస్టిస్ హిమాకోహ్లీ వర్చువల్గా ప్రారంభించారు.
'అదనపు న్యాయస్థానాల వల్ల కేసుల సత్వర పరిష్కారం' - additional courts in nagarkarnool
నాగర్ కర్నూల్ జిల్లాలో 3 అదనపు జూనియర్ సివిల్ కోర్టులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హిమాకోహ్లి వర్చువల్గా పాల్గొన్నారు.
!['అదనపు న్యాయస్థానాల వల్ల కేసుల సత్వర పరిష్కారం' additional courts started in nagarkarnool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12135563-745-12135563-1623715663469.jpg)
additional courts started in nagarkarnool
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమావతి.. రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి కోర్టులు ఉపయోగపడతాయని ప్రేమావతి ఆశాభావం వ్యక్తం చేశారు.