తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగోటంలో విషాదం... పిడుగుపాటుకు యువతి మృతి - పిడుగుపాటుకు ఓ యువతి, రెండు ఎద్దులు మృతి...

పిడుగుపాటుకు ఓ యువతి, రెండు ఎద్దులు మృతిచెందిన విషాదకర ఘటన నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలో చోటుచేసుకుంది.

A YOUNG WOMEN AND 2 COWS DIED WITH THUNDER EFFECT

By

Published : Oct 9, 2019, 11:52 PM IST

పిడుగుపాటుకు ఓ యువతి, రెండు ఎద్దులు మృతి...

నాగర్​కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటంలోని ఎస్సీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు అనురాధ అనే యువతితోపాటు రెండు ఎద్దులు మృతి చెందాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం రాగా... పురిగూడిసెపై పిడుగు పడి ఈ దారుణం జరిగింది. నిరుపేద కుటుంబంలో చేతికందొచ్చిన అమ్మాయి, వ్యవసాయం చేసుకుంటున్న రెండు ఎద్దులు మృతి చెందటం వల్ల కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details