ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేడు ఏడో ఏట అడుగుపెట్టింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ములుగు జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు.
ములుగులో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
ములుగు కలెక్టరేట్లో తెలంగాణ అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన హైదరాబాద్ లోకల్బాడీ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ములుగు జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ లోకల్బాడీ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.