తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆడపడుచులతో సంక్రాంతి సంబరం రెట్టింపు

ములుగు జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళలందరూ వేకువజామునే ఇళ్ల ముందు రంగు రంగుల ముగ్గులు వేశారు.

By

Published : Jan 14, 2021, 9:49 AM IST

Breaking News

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని.. ములుగు జిల్లా కేంద్రంలోని పురవీధులు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. మహిళలందరు తెల్లవారుజామున లేచి తమ వాకిళ్లను తీరొక్క రంగులతో నింపేశారు.

వీధులన్ని ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలతో కళకళలాడుతున్నాయి. పిల్లాపాపలతో పుట్టింటికి వచ్చిన ఆడపడుచులతో సంక్రాంతి సంబరం రెట్టింపు అయింది.

ఇదీ చదవండి:ఏపీలోని గోదావరి, కోస్తా జిల్లాల్లో జోరుగా కోడిపందేలు

ABOUT THE AUTHOR

...view details