తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు ప్రారంభం

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్​లైన్​ తరగతులను మంగళవారం నుంచి ప్రారంభించింది.

By

Published : Sep 1, 2020, 4:56 PM IST

online clasess started in mulugu district
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు ప్రారంభం

రాష్ట్రంలో మంగళవారం నుంచి ఆన్​లైన్​ తరగతులు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఇంటివద్దనే టీవీల్లో, చరవాణిలో పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులు పాఠాలు చూస్తున్నారా లేదా అని ములుగు జడ్​పీహెచ్​ఎస్​ బాలికల పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంలోని విద్యార్థుల ఇంటికి వెళ్లి పరిశీలించారు.

ABOUT THE AUTHOR

...view details