ములుగు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్యతోపాటు, 25 మంది సిబ్బందికి, 15 మంది ఏరియా ఆసుపత్రి సిబ్బందికి కొవిడ్-19 పరీక్షకు నమూనాలు సేకరించారు. శాంపిల్స్ను పరీక్ష నిమిత్తం కాకతీయ వైద్య కళాశాలలోని ల్యాబ్కు పంపారు. నమూనాల సేకరణలో జిల్లా వైద్య ఆరోగ్యాధికారి ఎ.అప్పయ్య పాల్గొన్నారు.
ములుగు కలెక్టర్తోపాటు సిబ్బందికి కరోనా పరీక్షలు - mulugu covid updates
ములుగు జిల్లా కలెక్టరేట్తోపాటు ఏరియా ఆస్పత్రి సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. సేకరించిన నమూనాలను కాకతీయ వైద్య కళాశాలలోని ల్యాబ్కు పంపించారు.
![ములుగు కలెక్టర్తోపాటు సిబ్బందికి కరోనా పరీక్షలు CORONA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7740217-320-7740217-1592927034467.jpg)
CORONA