ములుగు జిల్లాలో బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టులు - ములుగు జిల్లా వార్తలు
ములుగు జిల్లాలో బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
07:53 September 06
ములుగు జిల్లాలో బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టులు
ములుగు జిల్లాలో బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. వాజేడు, వెంకటాచలం, కన్నాయిగూడెం మండలాలకు బస్సులు నిలిపివేశారు. మావోయిస్టు శంకర్ మృతిని బూటకపు ఎన్కౌంటర్గా పేర్కొంటూ బంద్కు పిలుపునిచ్చారు.
ఇవీచూడండి:భద్రాద్రి జిల్లాలో ఎదురు కాల్పులు.. మావోయిస్టు మృతి
Last Updated : Sep 6, 2020, 9:26 AM IST