తెలంగాణ

telangana

By

Published : Jul 22, 2020, 7:57 PM IST

ETV Bharat / state

మావోయిస్టు కరపత్రాల కలకలం.. పోలీసులు అప్రమత్తం

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 25న సంపూర్ణ బంద్​ పాటించాలని డిమాండ్​ చేస్తూ కరపత్రాలు వెలిశాయి. దీంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.

maoist-posters-found-in-mulugu-district
మావోయిస్టు కరపత్రాల కలకలం

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వెంకటాపురం-భద్రాచలం మార్గంలోని విజయపూర్ కాలనీ సమీపంలో మావోయిస్టు కరపత్రాలు వెలిశాయి. ఈ నెల 25న సంపూర్ణ బంద్ పాటించాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు రాష్ట్ర కమిటీ పేరుతో కరపత్రాలు వెలిశాయి. దీంతో పోలీసులు వాజేడు- వెంకటాపురం రహదారి, ఏటూరునాగారం ముళ్లకట్ట బ్రిడ్జి మీదుగా చత్తీస్​గఢ్​ రోడ్డు మార్గంలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details