ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో గుత్తికోయ గిరిజనులకు హెల్త్ క్యాంపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి హాజరయ్యారు.
గిరిజన పిల్లలకు వైద్య పరీక్షలు చేసిన ఎస్పీ - ములుగు జిల్లా ఎస్పీ
స్వతహాగా డాక్టర్ అయిన ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి.. అటవీ ప్రాంతంలో నివసించే గిరిజన చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
![గిరిజన పిల్లలకు వైద్య పరీక్షలు చేసిన ఎస్పీ health camp for tribal people of mulugu district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5307881-thumbnail-3x2-la.jpg)
గిరిజన పిల్లలకు వైద్య పరీక్షలు చేసిన ఎస్పీ
స్వతహాగా డాక్టర్ అయిన ఎస్పీ.. గిరిజన పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
గిరిజన పిల్లలకు వైద్య పరీక్షలు చేసిన ఎస్పీ