తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టర్​ బొమ్మ గీసినందుకు రూ. పదివేల నజరానా - ములుగు గురుకుల పాఠశాలలో డిజిటల్​ యాత్ర కార్యక్రమం

ములుగు జిల్లా బండారుపల్లి గురుకుల పాఠశాలలో తెలంగాణ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ అసోసియేషన్​ ఆధ్వర్యంలో డిజిటల్​ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు డిజిటల్​ విజ్ఞానంపై మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

ములుగు జిల్లా కలెక్టర్​ నారాయణరెడ్డి

By

Published : Nov 2, 2019, 5:54 PM IST

ములుగు జిల్లా కలెక్టర్​ నారాయణరెడ్డి

పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు డిజిటల్​ విజ్ఞానంపై అవగాహన కల్పించడానికి తెలంగాణ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ అసోసియేషన్​ చేస్తున్న కృషి అభినందనీయమని ములుగు జిల్లా కలెక్టర్​ నారాయణ రెడ్డి అన్నారు. బండారుపల్లి గురుకుల పాఠశాలలో నిర్వహించిన డిజిటల్​ యాత్ర కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చందు అనే విద్యార్థి కలెక్టర్​ చిత్రపటాన్ని గీసి ఇవ్వగా... అతనికి పదివేల రూపాయల ప్రోత్సాహక బహుమతిని కలెక్టర్​ అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details