తెలంగాణ

telangana

ETV Bharat / state

కంటైనర్​ బోల్తా పడి.. 14 ఆవులు మృతి

అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ కంటైనర్​ బోల్తా పడి.. 14 ఆవులు మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.

By

Published : Dec 21, 2019, 11:41 AM IST

Container rolled over .. 14 cows killed
కంటైనర్​ బోల్తా పడి.. 14 ఆవులు మృతి

ములుగు జిల్లా వాజేడు మండలం సమీపంలో అక్రమంగా పశువులను తరలిస్తున్న ఓ కంటైనర్ డివైడర్​ను ఢీకొని​ బోల్తా పడింది. ప్రమాదంలో కంటైనర్​లో ఉన్న 14 ఆవులు మృతి చెందగా.. మరికొన్నింటికి గాయాలయ్యాయి.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో కంటైనర్​ను పక్కకు తొలగించారు. అనంతరం గాయాలైన ఆవులకు వైద్యం అందించారు. డ్రైవర్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కంటైనర్​ బోల్తా పడి.. 14 ఆవులు మృతి

ఇదీ చూడండి: ఆందోళనకారులకు అరటిపండ్లు, అల్పాహారంతో ఆతిథ్యం..!

ABOUT THE AUTHOR

...view details