తెలంగాణ

telangana

By

Published : Feb 20, 2020, 12:38 PM IST

ETV Bharat / state

అంకన్నగూడెంలో బాలకుమార స్వామి జాతర

ములుగు జిల్లా అంకన్నగూడెంలో గిరిజనులు బాలకుమార స్వామి జాతరను ఘనంగా నిర్వహించుకున్నారు. ఎదురు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు.

balanna-jatara-in-mulugu
అంకన్నగూడెంలో బాలకుమార స్వామి జాతర

ములుగు జిల్లా అంకన్నగూడెం గ్రామంలో బాలకుమార స్వామి జాతరను ఘనంగా జరుపుకున్నారు. ఆదివాసీ గిరిజనులు కొడిశాల సమీపంలో ఉన్న బిట్టుపల్లి బాల కుమార స్వామిని వారి వంశస్థులు తీసుకుని అంకన్నగూడెం సమీపంలో ఉన్న గుట్ట వద్దకు చేరుకుంటారు.

ఈ రోజు అంకన్నగూడెం గ్రామస్థులు డప్పు వాయిద్యాలతో గుట్ట వద్దకు ఎదురెళ్లి.. ఎదురు మొక్కులు చెల్లించుకుంటారు. బాలకుమార స్వామిని గుడిలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అంకన్నగూడెంలో బాలకుమార స్వామి జాతర

ఇదీ చూడండి:ట్రంప్​కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు

ABOUT THE AUTHOR

...view details