తెలంగాణ

telangana

ETV Bharat / state

వెంకటాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రహిత ప్రకటన

ఇటీవల ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రహిత ప్రకటనలు చేస్తూ పోస్టర్లు అంటిస్తున్నారు. తాజాగా ములుగు జిల్లా వెంకటాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఈ పద్ధతినే అనుసరిస్తున్నారు.

By

Published : Apr 17, 2019, 7:52 PM IST

అవినీతి రహిత ప్రకటన

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రహిత ప్రకటన పోస్టర్ విడుదల చేశారు. రైతులు పట్టా పాసు పుస్తకాల కోసం వీఆర్వో, ఎమ్మార్వోలు సంబంధిత అధికారులకు డబ్బులు ఇవ్వొద్దని, ఎవరైనా డబ్బులు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని తహసీల్దార్ దేవీసింగ్ అన్నారు. అవినీతిపరులపై ఫిర్యాదు చేయాలనుకుంటే పోస్టర్​పై ప్రకటించిన నంబర్లకు ఫోన్​ చేయాలని సూచించారు.

అవినీతి రహిత ప్రకటన

ABOUT THE AUTHOR

...view details