ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని భారీ వర్షం కురవడం వల్ల తాడ్వాయి నుంచి బీరెల్లి గంగారాం వరకు 24 కోట్లతో డబుల్ రోడ్ల నిర్మాణం చేపట్టారు.
అంకంపల్లి గ్రామ సమీపంలోని కల్వర్టు రాత్రి కురిసిన వర్షానికి తెగిపోయింది. కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పైభాగంలో ఉన్న గుంట మత్తడి తెగిపోవడం వల్ల కల్వర్టు పూర్తి స్థాయిలో వరద నీటికి కొట్టుకుపోయింది. దీనితో రాకపోకలు ఆగిపోయాయి.