నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత్ బంద్లో భాగంగా మేడ్చల్ బస్ డిపో ఎదురుగా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి: మంత్రి మల్లారెడ్డి - మేడ్చల్ రహదారిపై తెరాస కార్యకర్తల ర్యాలీ
రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. భారత్ బంద్లో భాగంగా మేడ్చల్ డిపో ఎదురుగా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
![నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి: మంత్రి మల్లారెడ్డి trs minister and activists protests at medchal nh 44 highway](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9804549-944-9804549-1607408814939.jpg)
వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలి: మంత్రి మల్లారెడ్డి
అనంతరం శ్రేణులతో కలిసి ఆందోళనలో పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేడ్చల్ క్యాంప్ కార్యాలయం నుంచి డిపో వరకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి:అన్నదాతలకు మద్దతుగా బంద్... రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు