తెలంగాణ

telangana

ETV Bharat / state

జవహర్​నగర్​లో కాంగ్రెస్​ అభ్యర్థిపై తెరాస నేతల దాడి..! - జవహర్​నగర్​లో కాంగ్రెస్​ అభ్యర్థిపై తెరాస నేతల దాడి

మేడ్చల్​ జిల్లా జవహర్​నగర్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని 58వ వార్డులో కాంగ్రెస్​ నాయకులు ఆందోళనకు దిగారు. తెరాస అభ్యర్థి కాంగ్రెస్​ అభ్యర్థిపై దాడి చేశారని ఆరోపించారు.

trs candidates assaulted congress activists at jawahar nagar in medchal district
జవహర్​నగర్​లో కాంగ్రెస్​ అభ్యర్థిపై తెరాస నేతల దాడి

By

Published : Jan 22, 2020, 3:01 PM IST

మేడ్చల్​ జిల్లా జవహర్​నగర్​ కార్పొరేషన్​లోని 58వ వార్డు పోలింగ్​ బూత్​ వద్ద కాంగ్రెస్​ నాయకులు ధర్నాకు దిగారు. తెరాస అభ్యర్థి హస్తం నేతపై దాడి చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్​ కార్యకర్తలపై దాడి జరిగిందని తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రజాస్వామ్య దేశంలో అధికార పార్టీ నాయకులే దాడికి పాల్పడటం చాలా దారుణమని ఎమ్మెల్యే అన్నారు. కాంగ్రెస్​ కార్యకర్తలపై దాడిని ఆయన ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జవహర్​నగర్​లో కాంగ్రెస్​ అభ్యర్థిపై తెరాస నేతల దాడి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details