తెలంగాణ

telangana

మేడ్చల్​ జిల్లాలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

మేడ్చల్ కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. ముందుగా కీసర చౌరస్తాలోని అమరవీరుల స్ధూపానికి మంత్రి మల్లారెడ్డి, సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ అంజలి ఘటించారు.

By

Published : Jun 2, 2020, 12:48 PM IST

Published : Jun 2, 2020, 12:48 PM IST

telangana state formation day celebrations in medchal district
మేడ్చల్​ జిల్లాలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని అమర వీరుల స్థూపానికి మంత్రి మల్లారెడ్డి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మేడ్చల్ కలెక్టరేట్​లో జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించారు.

కొవిడ్-19 దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చూడండి: జయహో తెలంగాణ.. అమరులకు సీఎం నివాళులు

ABOUT THE AUTHOR

...view details