సీజనల్ వ్యాధుల నివారణకోసం "ప్రతి ఆదివారం.. పది గంటల.. పది నిమిషాలు" అనే కార్యక్రమం నిర్వహించాలని పురపాలక మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు. తన నివాసాన్ని శుభ్రపరిచారు. ఇంటి బయట ఉన్న పూలకుండీల్లో పేరుకుపోయిన నీటిని తొలగించారు.
ఇల్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే వివేకానంద - mla Vivekananda cleaned his home
మంత్రి కేటీఆర్ పిలుపుతో మేడ్చల్ జిల్లాలో ప్రతి ఆదివారం.. పది నిమిషాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు.
![ఇల్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే వివేకానంద Quthbullapur mla vivekananda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7232038-970-7232038-1589695603188.jpg)
ఇల్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే వివేకానంద
నియోజకవర్గ ప్రజలంతా ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకని సీజనల్ వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తపడాలని ఎమ్మెల్యే సూచించారు.