ఖాళీ బిందెలతో ర్యాలీ - MEDCHEL
వేసవికాలం రాకముందే ప్రజలను నీటి కష్టాలు పలకరిస్తున్నాయి. నాగారం వాసులు తాగునీటి కోసం ఏడాది నుంచి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎండలు మండిపోతే పరిస్థితేంటని ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు.
తాగునీటికై తంటాలు
నీటి సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.