తెలంగాణ

telangana

ETV Bharat / state

హెచ్​ఎంటీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ

మేడ్చల్​ జిల్లా దుండిగల్​లో హిందుస్థాన్ మిషన్ టూల్స్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు.

By

Published : Dec 16, 2019, 5:03 PM IST

plats distribution by  minister mallareddy in hyderabad
హెచ్​ఎంటీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ

హెచ్ఎంటీ ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంస్థ ద్వారా హిందుస్థాన్​ మిషన్​ టూల్స్​ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను మంత్రి మల్లారెడ్డి పంపిణీ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ గ్రామంలో హెచ్ఎంటీ సభ్యులు 423 మందికి లక్కీ డ్రా ద్వారా ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రితో పాటు ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు.

హెచ్​ఎంటీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details