మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన ఓ మహిళకు ఈ నెల 24న పాము కరిచింది. విషయం గుర్తించిన స్థానికులు ఆమెను వెంటనే నారాయణ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే ఈ నెల 29న ఆమెకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
పాము కాటేసిందని వెళ్తే.. కరోనా ఉందని తెలిసింది.. - పాముతో పాటు కరోనా కాటు
మేడ్చల్ జిల్లాలోని ఓ మహిళకు పాము కరిచింది. విషయం గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా... ఆమెకు కరోనా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆమె ఉంటున్న ప్రాంతంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
![పాము కాటేసిందని వెళ్తే.. కరోనా ఉందని తెలిసింది.. one women have corona in medchalone women have corona in medchal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7404660-413-7404660-1590819853719.jpg)
పాము కాటేసిందని వెళ్తే.. కరోనా వచ్చిందని తెలిసింది..
విషయం తెలియగానే అప్రమత్తమైన అధికారులు ఆమె అద్దెకు ఉంటున్న ఇంట్లో వారిని వైద్య పరీక్షల కోసం కోఠి ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. ఈ కాలనీలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఇవీ చూడండి:తెలంగాణపై కరోనా పంజా... నిన్న ఒక్కరోజే 169 కేసులు
TAGGED:
పాముతో పాటు కరోనా కాటు