తెలంగాణ

telangana

ETV Bharat / state

జర్నలిస్టులసేవలు వెలకట్టలేనివి! - Marri Rajashekhar Reddy Donates Groceries To journalists

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా అత్యవసర సేవలందిస్తున్న విభాగాలతో పాటు ప్రాణాలకు  తెగించి పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివన్నారు మల్కాజ్​గిరి తెరాస పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి మర్రి రాజశేఖర్​ రెడ్డి.

Marri Rajashekhar Reddy Donates Groceries To journalists
జర్నలిస్టులసేవలు వెలకట్టలేనివి!

By

Published : Apr 29, 2020, 11:30 PM IST

మేడ్చల్ జిల్లా కీసరలో 300మంది జర్నలిస్టులకు మల్కాజ్​గిరి తెరాస పార్లమెంట్ నియోజక వర్గ ఇంఛార్జి మర్రి రాజశేఖర్​ రెడ్డి నిత్యావసర సరుకులు అందించారు. మర్రి లక్ష్మారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు సరుకులు పంచిన ఆయన జర్నలిస్టుల సేవలు మరువలేనివి అన్నారు. ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజలకు వార్తలు చేరవేసేందుకు శ్రమిస్తున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details