తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్రెడ్డి తన జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజశేఖర్రెడ్డికి మంత్రులు, అసదుద్దీన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
పుట్టినరోజున మంత్రుల ఆశీర్వాదం తీసుకున్న మర్రి - Marri Rajasekhar Reddy birthday special
తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జీ మర్రి రాజశేఖర్రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా పలువురు మంత్రులను కలిశారు. మర్రి మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రులు ఆశీర్వదించారు.
![పుట్టినరోజున మంత్రుల ఆశీర్వాదం తీసుకున్న మర్రి Marri Rajasekhar Reddy birthday](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12165331-552-12165331-1623922695990.jpg)
Marri Rajasekhar Reddy birthday
పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ జననేతగా ఎదిగిన మర్రి.. మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు. అన్నివేళలా తాము వెన్నంటే ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి: Highcourt: దేవరయాంజల్ భూముల గుర్తింపునకు విచారణ చేస్తే ఇబ్బందేంటి?