తెలంగాణ

telangana

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... వ్యక్తి మృతి

By

Published : Jan 8, 2020, 5:24 AM IST

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యభర్తలను లారీ ఢీకొట్టిన ఘటన దుండిగల్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య తీవ్రగాయాలపాలయ్యింది.

lorry hits bike one man died in medchal
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... వ్యక్తి మృతి

మేడ్చల్ జిల్లా రాయిలపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు ద్విచక్రవాహనంపై కుత్బుల్లాపూర్ నుంచి వారి గ్రామానికి బయలుదేరారు. బహదూర్​ పల్లి వద్దకు రాగానే వారి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకట్​రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా లక్ష్మీకి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... వ్యక్తి మృతి

ABOUT THE AUTHOR

...view details