మేడ్చల్ జిల్లా రాయిలపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు ద్విచక్రవాహనంపై కుత్బుల్లాపూర్ నుంచి వారి గ్రామానికి బయలుదేరారు. బహదూర్ పల్లి వద్దకు రాగానే వారి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకట్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా లక్ష్మీకి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... వ్యక్తి మృతి
ఇవీ చూడండి: విలన్ సుదీప్కు బహుమతిగా ఖరీదైన బీఎమ్డబ్ల్యూ