మేడ్చల్ జిల్లా రాయిలపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు ద్విచక్రవాహనంపై కుత్బుల్లాపూర్ నుంచి వారి గ్రామానికి బయలుదేరారు. బహదూర్ పల్లి వద్దకు రాగానే వారి వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకట్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా లక్ష్మీకి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... వ్యక్తి మృతి - lorry hits bike one man died in medchal
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యభర్తలను లారీ ఢీకొట్టిన ఘటన దుండిగల్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య తీవ్రగాయాలపాలయ్యింది.
![ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... వ్యక్తి మృతి lorry hits bike one man died in medchal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5632301-1092-5632301-1578440972019.jpg)
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... వ్యక్తి మృతి
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ... వ్యక్తి మృతి
ఇవీ చూడండి: విలన్ సుదీప్కు బహుమతిగా ఖరీదైన బీఎమ్డబ్ల్యూ