తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయిన మహిళ - Medchal District Medipally police station

భర్తతో గొడవ పడిన భార్య ఇద్దరు పిల్లలతో ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

lady missing with two daughters at Mutveliguda medchal district
ఇద్దరు పిల్లలతో అదృశ్యమైన మహిళ

By

Published : Feb 12, 2020, 3:19 PM IST

డబ్బు విషయంలో భర్తతో గొడపడి... ఇల్లాలు ఇద్దరు పిల్లలను తీసుకోని వెళ్లిపోయింది.మేడ్చల్​ జిల్లా ముత్వేలిగూడకు చెందిన స్థిరాస్తి వ్యాపారి ధనంజయ భార్య స్వాతి, ఇద్దరు పిల్లలతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నారు. డబ్బుల విషయంలో కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవ జరుగుతోంది. దీంతో మనస్తాపం చెందిన స్వాతి ఇద్దరు పిల్లలతో బయటికు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు.

స్వాతి తండ్రి ఫిర్యాదుతో పోలీసుల అదృశ్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు పిల్లలతో అదృశ్యమైన మహిళ

ఇదీ చూడండి:ఆ వరస హత్యలు చేసింది సైకో కిల్లరా?

ABOUT THE AUTHOR

...view details