తెలంగాణ

telangana

కుత్బుల్లాపూర్​లో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు

By

Published : Jul 16, 2019, 12:30 PM IST

రాష్ట్రవ్యాప్తంగా గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. మేడ్చల్​ జిల్లా కుత్బుల్లాపూర్​లోని సూరారం బాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గురుపూర్ణిమ వేడుకలు

కుత్బుల్లాపూర్​లో ఘనంగా గురుపూర్ణిమ వేడుకలు

మేడ్చల్​ జిల్లాలోని కుత్బుల్లాపూర్​లో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూరారంలోని సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్సీ శంబిపూర్​ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు తాకిడి పెరిగింది. సాయినాథుడిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. అర్చకులు సాయిబాబాకు పాలాభిషేకం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details