మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఏదులబాద్లో ఓ అట్టల పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. మంటల్లో ఓ డీసీఎం వాహనం అగ్నికి ఆహుతైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.5 లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.
అట్టల పరిశ్రమలో అగ్ని ప్రమాదం - gatkesar
ఘట్కేసర్ ఠాణా పరిధిలోని ఓ అట్టల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా ఎగిసిపడిన మంటల్లో డీసీఎం వాహనం అగ్నికి ఆహుతయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

fire-accident-in-gatkesar