మేడ్చల్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మూడు రౌండ్లలో పూర్తవనున్నట్లు తెలుస్తోంది.
మున్సిపల్ కార్పొరేషన్లోని ముప్పై మూడు వార్డులుండగా ఒక్కొక్క రౌండ్కు 11 వార్డుల ఓట్ల లెక్కింపు జరగనుంది.
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి - GRIET_CAMPUS
మేడ్చల్ జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ను గోకరాజు రంగరాజు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు.
![నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి ELECTION-COUNTING-ARENGEMENTS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5831254-462-5831254-1579888638903.jpg)
ELECTION-COUNTING-ARENGEMENTS
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి
ఇవీ చూడండి : రాజేంద్రనగర్లో ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం
TAGGED:
GRIET_CAMPUS