ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం పురష్కరించుకొని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని వీబీఐటీ కళాశాలలో సేవ సప్తాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దేయోధర్ పాల్గొన్నారు. మహత్మా గాంధీ 150వ జయంతి నాటికి ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చే బాధ్యత దేశ ప్రజలందరిపైన ఉందని ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్ నివారణ కోసం తమవంతు కృషి చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
'గాంధీ 150 జయంతి నాటికి ప్లాస్టిక్ రహిత భారత్ను నిర్మిద్దాం' - సునీల్ దేయోధర్
ప్లాస్టిక్ నివారణ కోసం అన్ని వర్గాల ప్రజలు భాగ్యస్వాములు కావాలని భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ సునీల్ దేయోధర్ అన్నారు. ప్రధాని మోదీ జన్మదినం పురష్కరించుకొని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని వీబీఐటీ కళాశాలలో నిర్వహించిన సేవ సప్తాహ కార్యక్రమంలో పాల్గొన్నారు.
!['గాంధీ 150 జయంతి నాటికి ప్లాస్టిక్ రహిత భారత్ను నిర్మిద్దాం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4460886-thumbnail-3x2-bjp.jpg)
'గాంధీ 150 జయంతి నాటికి ప్లాస్టిక్ రహిత భారత్ను నిర్మిద్దాం'
'గాంధీ 150 జయంతి నాటికి ప్లాస్టిక్ రహిత భారత్ను నిర్మిద్దాం'
ఇదీ చూడండి: 'మళ్లీ పార్టీలో చేరడం మరపురాని సంఘటన'