రామచంద్రాపురంలో బీహెచ్ఈల్ ఉద్యోగులను ఓట్లు అభ్యర్థించిన కొత్త ప్రభాకర్ రెడ్డి
'అభివృద్ధి కోసమే మరోసారి గెలిపించండి' - TRS CANDIDATE KOTHA PRABHAKAR REDDY
తెరాస ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని రామచంద్రాపురంలో బీహెచ్ఈల్ ఉద్యోగులను కలిసి తనను గెలిపించాలని కోరారు.

నియోజకవర్గ అభివృద్ధి కోసం మరోసారి గెలిపించండి : కొత్త ప్రభాకర్