30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మెదక్ జిల్లా శివ్వంపేటలో స్థానిక కలెక్టర్ ధర్మారెడ్డి పర్యటించారు. గ్రామాలను హరిత వనాలుగా మార్చుకోవాలని ప్రజలకు సూచించారు. గ్రామంలోని పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ హేమలత, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రామాలు హరితవనాలుగా మారాలి: కలెక్టర్ ధర్మారెడ్డి - కలెక్టర్ ధర్మారెడ్డి
30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాలన్నీ హరిత వనాలుగా మారాలని మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు.

గ్రామాలు హరితవనాలుగా మారాలి: కలెక్టర్ ధర్మారెడ్డి
TAGGED:
కలెక్టర్ ధర్మారెడ్డి