నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్న ఫర్టిలైజర్ డీలర్లకు టాస్క్ ఫోర్స్ టీం నోటీసులు జారీ చేసింది. హైద్రాబాద్ వ్యవసాయ కమిషనర్ కార్యాలయ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీం నర్సాపూర్ పట్టణంలో నాలుగు షాపులను తనిఖీ చేసింది.
నోటీసులు జారీ..
నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్న ఫర్టిలైజర్ డీలర్లకు టాస్క్ ఫోర్స్ టీం నోటీసులు జారీ చేసింది. హైద్రాబాద్ వ్యవసాయ కమిషనర్ కార్యాలయ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ టీం నర్సాపూర్ పట్టణంలో నాలుగు షాపులను తనిఖీ చేసింది.
నోటీసులు జారీ..
డీలర్ల వద్ద రూ.14లక్షల విలువలతో కూడిన పురుగు మందుల కొనుగోలుకు సంబంధించిన సరైన బిల్లులు లేకపోవటంతో.. సరైన పత్రాలు సమర్పించాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఈ నోటీస్ కాల పరిమితి 21 రోజులు ఉంటుందని ఆలోపు వారు సరైన పత్రాలను సమర్పించవలసి ఉంటుందని నర్సాపూర్ వ్యవసాయశాఖ కార్యాలయం ఏవో వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో 7 కేంద్రాల్లో డ్రైరన్.. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం