తెలంగాణ

telangana

ETV Bharat / state

కుంటకు గండి.. వృథాగా పోతున్న నీరు

మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్​పూర్​లో లింగారెడ్డి కుంటకు గండిపడింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద ప్రవాహం చేరి పలు చోట్ల వాగులు, చెరువులు నిండి పోతున్నాయి.

By

Published : Sep 16, 2020, 10:51 AM IST

tank-lame-wasted-water-at-jalalpur-medak-district
కుంటకు గండి.. వృథాగా పోతున్న నీరు

కుంటకు గండి.. వృథాగా పోతున్న నీరు

రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్​పూర్​లో లింగారెడ్డి కుంటకు గండిపడి నీరంతా వృథాగా పోతుంది.

కుంటకు గండి పడటం 30 ఎకరాల వరి నాట్లు నీట మునుగుతాయని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గండికి అడ్డుకట్ట వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.


ఇదీ చూడండి :దేశంలో అరకోటి దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details