తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణ కోసం  చేసిన మేలు మరువలేనిది'

కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్​ మృతిపట్ల తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి సంతాపం తెలిపారు. దేశం ఒక గొప్ప పార్లమెంటేరియన్​ను కోల్పోయిందన్నారు.

By

Published : Aug 7, 2019, 2:46 PM IST

BJP

కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్​ మృతిపట్ల తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి సంతాపం తెలిపారు. సుష్మాస్వరాజ్​ లేకపోవడం వల్ల దేశమంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయిందన్నారు. . దేశం ఒక గొప్ప పార్లమెంటేరియన్​ను కోల్పోయిందని తెలిపారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసమే పనిచేశారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ఆమె చేసిన మేలు మరువలేదని పేర్కొన్నారు.

'తెలంగాణ కోసం చేసిన మేలు మరువలేనిది'

ABOUT THE AUTHOR

...view details