మెదక్ జిల్లా హవేలి ఘనపూర్లో తెరాస ఎంపీటీసీ అభ్యర్థి నారాయణరెడ్డి తరఫున ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి ప్రచారం చేశారు. గ్రామాల అభివృద్ధిపైన కేసీఆర్ ఎక్కువగా దృష్టిసారించారని తెలిపారు. గ్రామ స్వరాజ్యం రావాలంటే తెరాసకు అండగా నిలవాలని కోరారు. అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందని తెలిపారు.
'గ్రామాల అభివృద్ధికి తెరాసకు అండగా నిలవండి'
మెదక్ జిల్లా హవేలి ఘనపూర్లో ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి ప్రచారం నిర్వహించారు. తెరాస ఎంపీటీసీ అభ్యర్థి నారాయణరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
'గ్రామాల అభివృద్ధికి తెరాసకు అండగా నిలవండి'