తెలంగాణ

telangana

ETV Bharat / state

'గ్రామాల అభివృద్ధికి తెరాసకు అండగా నిలవండి'

మెదక్​ జిల్లా హవేలి ఘనపూర్​లో ఎమ్మెల్సీ సుభాష్​రెడ్డి ప్రచారం నిర్వహించారు. తెరాస ఎంపీటీసీ అభ్యర్థి నారాయణరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

By

Published : May 4, 2019, 4:32 PM IST

'గ్రామాల అభివృద్ధికి తెరాసకు అండగా నిలవండి'

మెదక్​ జిల్లా హవేలి ఘనపూర్​లో తెరాస ఎంపీటీసీ అభ్యర్థి నారాయణరెడ్డి తరఫున ఎమ్మెల్సీ సుభాష్​రెడ్డి ప్రచారం చేశారు. గ్రామాల అభివృద్ధిపైన కేసీఆర్​ ఎక్కువగా దృష్టిసారించారని తెలిపారు. గ్రామ స్వరాజ్యం రావాలంటే తెరాసకు అండగా నిలవాలని కోరారు. అన్నివర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందని తెలిపారు.

'గ్రామాల అభివృద్ధికి తెరాసకు అండగా నిలవండి'

ABOUT THE AUTHOR

...view details