తెలంగాణ

telangana

ETV Bharat / state

విజయారెడ్డి హత్యకు నిరసనగా ఉద్యోగుల విధుల బహిష్కరణ - CRIME NEWS IN TELANGANA

తహసీల్దార్​ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ... మెదక్​ రెవెన్యూ ఉద్యోగులు మూడు రోజులపాటు విధులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్​ ఎదుట ఆందోళన చేపట్టారు.

Revenue Employees' boycott their duties in medak for mro vijayareddy death

By

Published : Nov 5, 2019, 2:31 PM IST

అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా మెదక్​ రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. మూడు రోజుల పాటు విధులు బహిష్కరించినట్లు ఉద్యోగులు ప్రకటించారు. ఇలాంటివి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

విజయారెడ్డి హత్యకు నిరసనగా ఉద్యోగుల విధుల బహిష్కరణ

ABOUT THE AUTHOR

...view details